AP:Covid-19 Media bulletin: @ Date: 06.12.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 60,329 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 667 మందికి కరోనా నిర్ధారణ అయింది. తొమ్మిది మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,71,972కు చేరింది. గడిచిన 24 గంటల్లో 914 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకొని 8,59,029 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 7,033 మంది కొవిడ్తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,910 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,04,10,612 కరోనా సాంపుల్స్ని వైద్యారోగ్య శాఖ పరీక్షించింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
Thanks for reading AP:Covid-19 Media bulletin: @ Date: 06.12.20
No comments:
Post a Comment