AP:Covid-19 Media bulletin: @ Date: 27.12.20
రాష్ట్రంలో కొత్తగా 349 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 422 మంది కోలుకోగా.. ఇద్దరు మరణించారు. మరో 3,625 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Thanks for reading AP:Covid-19 Media bulletin: @ Date: 27.12.20
No comments:
Post a Comment