Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, July 14, 2020

Breaking : కరోనా మృతుల అంత్యక్రియలకు రూ . 15 వేలు .. జగన్ సర్కార్ సంచలనం ..


Breaking : కరోనా మృతుల అంత్యక్రియలకు రూ . 15 వేలు .. జగన్ సర్కార్ సంచలనం ..
               

Corona Andhra : రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ , నివారణ చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు . కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల విషయంలో తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలపై సీఎం సీరియస్ అయ్యారు . కరోనా మృతుల అంత్యక్రియలకు రూ . 15 వేలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు . కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులు నిరాకరించకూడదని , అలా నిరాకరిస్తే ఆసుపత్రుల అనుమతులు రద్దు చేస్తామని సీఎం హెచ్చరించారు . కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేక బస్సుల ద్వారా కోవిడ్ టెస్టులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు . అంతేకాకుండా కరోనాపై ప్రజలను నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు . కోవిడ్ కేర్ సెంటర్లు , కోవిడ్ ఆసుపత్రులు , క్వారంటైన్ సెంటర్లపై వచ్చే వారం రోజుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు .

Thanks for reading Breaking : కరోనా మృతుల అంత్యక్రియలకు రూ . 15 వేలు .. జగన్ సర్కార్ సంచలనం ..

No comments:

Post a Comment