AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:07.11.20
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 80,082 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2,367 కొత్త కేసులు నిర్ధారణ కాగా.. 11 మంది బాధితులు మృతి చెందారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,40,730కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,779 మంది కొవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 2,747 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,12,517కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,434 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 78,62,459 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.
Thanks for reading AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:07.11.20
No comments:
Post a Comment