Finance Department - COVID-19 – Freezing of Dearness Allowance to the State Government employees and Government pensioners/family pensioners at current rates till July 2021 – Orders – Issued.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏలు ఫ్రీజ్
కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సంక్షోభం కారణంగా మూడు డీఏలు ఫ్రీజ్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . కేంద్రం ఇప్పటికే మూడు డీఏలు ఫ్రీజ్ చేస్తూ నిర్ణయించిన బాటలోనే రాష్ట్రమూ తాజా నిర్ణయం తీసుకుంది . ఇందులో భాగంగా 2020 జనవరి . 2020 జులై 2021 జనవరి నెలలకు కరవు భత్యం ఇవ్వబోమని , ప్రకటించింది . ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఆదేశాలు ఇచ్చారు . కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు
Thanks for reading Finance Department - COVID-19 – Freezing of Dearness Allowance to the State Government employees and Government pensioners/family pensioners at current rates till July 2021 – Orders –
No comments:
Post a Comment