ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో తెలుగు రిపోర్టర్ ప్రభుత్వ ఉద్యోగాలు || చివరి తేదీ - నవంబర్ 08 , 2021
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ లెజిస్లేచర్ సర్వీస్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: తెలుగు రిపోర్టర్లు
ఖాళీలు : 05
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ. ఎస్ బీటీఈటీ, హైదరాబాద్ నిర్వహించిన షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ (తెలుగు)లో హయ్యర్ గ్రేడ్ అర్హతతో పాటు నిమిషానికి 80 పదాల వేగంతో తెలుగు షార్ట్ హ్యండ్ టైపింగ్ చేయాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 45,000 - 1,80,000/-
ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
● దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 370/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 120/-
●దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 18, 2021
●దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 08, 2021.
Thanks for reading Telugu Reporter Government Jobs in Andhra Pradesh Public Service Commission
No comments:
Post a Comment