Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, June 24, 2020

Changes to Secretariat Examination Centers


‘సచివాలయ’ పరీక్ష కేంద్రాల మార్పునకు అవకాశం

అమరావతి : సచివాలయ ఉద్యోగుల రాత పరీక్ష కేంద్రాల మార్పునకు పంచాయతీరాజ్‌శాఖ అవకాశమిచ్చింది.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న  ఉద్యోగాల నియామకానికి జనవరి 10న పంచాయతీరాజ్‌శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులు కొవిడ్‌-19 కారణంగా వారి నివాస ప్రాంతాలకు వెళ్లిపోయారు.

వారి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్లు పంచాయతీరాజ్‌శాఖను కోరారు.

దీంతో ఈ నెల 26న ఉదయం 11 గంటల నుంచి జూలై 2 సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌ (http://gramasachivalayam.ap.gov.in)లో పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు పంచాయతీరాజ్‌ తెలిపింది.

Thanks for reading Changes to Secretariat Examination Centers

No comments:

Post a Comment