‘సచివాలయ’ పరీక్ష కేంద్రాల మార్పునకు అవకాశం
అమరావతి : సచివాలయ ఉద్యోగుల రాత పరీక్ష కేంద్రాల మార్పునకు పంచాయతీరాజ్శాఖ అవకాశమిచ్చింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకానికి జనవరి 10న పంచాయతీరాజ్శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులు కొవిడ్-19 కారణంగా వారి నివాస ప్రాంతాలకు వెళ్లిపోయారు.
వారి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్లు పంచాయతీరాజ్శాఖను కోరారు.
దీంతో ఈ నెల 26న ఉదయం 11 గంటల నుంచి జూలై 2 సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్ (http://gramasachivalayam.ap.gov.in)లో పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు పంచాయతీరాజ్ తెలిపింది.
అమరావతి : సచివాలయ ఉద్యోగుల రాత పరీక్ష కేంద్రాల మార్పునకు పంచాయతీరాజ్శాఖ అవకాశమిచ్చింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకానికి జనవరి 10న పంచాయతీరాజ్శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులు కొవిడ్-19 కారణంగా వారి నివాస ప్రాంతాలకు వెళ్లిపోయారు.
వారి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్లు పంచాయతీరాజ్శాఖను కోరారు.
దీంతో ఈ నెల 26న ఉదయం 11 గంటల నుంచి జూలై 2 సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్ (http://gramasachivalayam.ap.gov.in)లో పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు పంచాయతీరాజ్ తెలిపింది.
Thanks for reading Changes to Secretariat Examination Centers
No comments:
Post a Comment