National Means cum Merit Scholarship Scheme.
స్కాలర్షిప్ నకు 26లోపు దరఖాస్తు చేసుకోవాలి.
❇️ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ నకు ఈ నెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి
❇️పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 9 నుంచి 12వ తరగతి వరకు ఏటా రూ.12 వేల చొప్పున రూ.48 వేల ఉపకార వేతనం అందిస్తారు.
❇️నవంబర్ 4న రాత పరీక్ష జరుగుతుంది
❇️వివరాలకు https://www.bse.ap.gov.in/NMMS.aspx వెబ్ సైట్ చూడవచ్చు
Thanks for reading National Means cum Merit Scholarship Scheme.
No comments:
Post a Comment