ఎంసెట్ 2వ విడత కౌన్సెలింగ్ వాయిదా
అమరావతి: ఏపీ ఎంసెట్-2020 రెండో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం మొదటి విడత కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజీలో రిపోర్టు చేయడానికి 18 వరకు గడువు పెంచారు. సెకండ్ కౌన్సెలింగ్ కు సంబంధించి సవరించిన షెడ్యూల్ ఇదీ...
🌻నోటిఫికేషన్ విడుదల
జనవరి 10
🌻ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ధ్రువపత్రాల పరిశీలన
జనవరి 21-23
🌻వెబ్ ఆప్షన్ల నమోదు
జనవరి 21-23
🌻సీట్ల కేటాయింపు
జనవరి 25
Thanks for reading EAMCET 2nd phase counselling postponed
No comments:
Post a Comment