Implementation of Jagananna Gorumudda (MDM Scheme)-Certain Instructions Issued.
★ అందరు మండల విద్యాశాఖాధికారులకు మరియు ఉప విద్యాశాఖాధికారులకు తెలియజేయునది ఏమనగా...
★ గౌరవ డైరెక్టర్ మధ్యాహ్నాభోజన పధకం మరియు స్కూల్ శానిటేషన్ వారి ఉత్తర్వులు ప్రాప్తికి..
★ 1 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు తేది 20.04.2021 నుండి వేసవి సెలవులు యిచ్చిఉన్నందున పాఠశాలలో చివరి రోజునాటికి మిగిలిఉన్న బియ్యం, గ్రుడ్లు మరియు చిక్కిలుపైన తగు సూచనలు జారీచేసియున్నారు.
★ 1) పాఠశాలలో ఆఖరి రోజు (19.04.2021) నాటికి మిగిలుయున్న బియ్యం, గ్రుడ్లు మరియు చిక్కిలు Calculate చేసి స్టాకు Register లో నమోదు చేయవలయును.
★ 2) ఉన్న స్టాకును విద్యార్ధుల రోల్ కు బాగించి విద్యార్ధులకు Distribution చేయవలయును ( with proper acknowledgement)
★ 3) ఒక వేళ స్టాకు మరీ తక్కువగా ఉన్నట్టు అయితే Distribution అనేది Lower classes వాళ్ళకి మొదటి ప్రాధాన్యమిస్తూ Distribution చేయవలయును.
★ 4) తే.20.04.2021 ది నాటికి స్టాకు వివరాలు మరియు Distribution చేసిన వివరాలు ఖచ్చితముగా రికార్డులలో భవిష్యత్ verification కొరకు నమోదు చేయవలయును.
Thanks for reading Implementation of Jagananna Gorumudda (MDM Scheme)-Certain Instructions Issued.
No comments:
Post a Comment