విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి చెందిన రిసెర్చ్ & ప్లానింగ్ డివిజన్ లో ఉద్యోగాలు.
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి చెందిన రిసెర్చ్ & ప్లానింగ్ డివిజన్ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి Walk-In నిర్వహిస్తుంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ Walk-In జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఐటీ స్పెషలిస్ట్ సర్వీసెస్.
ఖాళీలు : 05
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 45 ఏళ్ళు మించకుడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 50,000 - 80,000 /-
ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
వాక్ఇన్ తేది: మే 31, 2021.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
ఇంటర్వ్యూ వేదిక: CMEs Conference Hall, 2nd Floor, Administration Office Building, Visakhapatnam.
వెబ్ సైట్ : https://vizagport.com/
Thanks for reading Jobs in Research & Planning Division, Visakhapatnam Port Trust.
No comments:
Post a Comment