Jawaharlal Nehru Memorial Fund (JNMF) Scholorships: జవహర్లాల్ నెహ్రూ స్కాలర్షిప్స్
న్యూదిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ (జేఎన్ఎంఎఫ్) డాక్టోరల్ స్టడీస్ చదివే దేశానికి చెందిన, ఇతర ఆసియా దేశాల విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ ఉపకారవేతనాలు అందించే నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు..
* డాక్టోరల్ స్టడీస్ (పీహెచ్డీ) చదివే విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ స్కాలర్షిప్స్
స్కాలర్షిప్ అందించే సమయం: రెండు సంవత్సరాలు.
పీహెచ్డీ విభాగాలు:
* ఇండియన్ హిస్టరీ అండ్ సివిలైజేషన్
* సోషియాలజీ
* కంపారేటివ్ స్టడీస్ ఇన్ రిలీజియన్ అండ్ కల్చర్
* ఎకనమిక్స్
* జాగ్రఫీ
* పిలాసఫీ
* ఎకాలజీ & ఎన్విరాన్మెంట్
* దీనిలో ఏదో ఒక స్పెషలైజేషన్లో పీహెచ్డీ చేసే అభ్యర్థులకు ఉపకారవేతనం లభిస్తోంది.
అర్హత: కనీసం 60% మార్కలుతో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత. ఫుల్ టైం పీహెచ్డీ స్కాలర్ అయి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
స్కాలర్షిప్ మొత్తం: మెయింటెనెన్స్ అలవెన్స్ (ట్యూషన్ ఫీజు కలుపుకొని) నెలకు రూ.18000, కంటింజెంట్ గ్రాంట్ కింద (స్టడీ టూర్స్, బుక్స్, స్టేషనరీ) ఏడాదికి రూ.15000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 31.05.2022.
చిరునామా: Administrative Secretary, Jawaharlal Nehru Memorial Fund, Teen Murti House, New Delhi-110011.
నోటిఫికేషన్: https://www.jnmf.in/sabout.html
Thanks for reading Jawaharlal Nehru Memorial Fund (JNMF) Scholorships
No comments:
Post a Comment