Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, November 27, 2020

The third DA was determined to be 5.24 percent


 *మూడో డీఏ 5.24శాతం గా నిర్ణయo

*మంత్రి మండలి ఆమోదం


☑️ఉద్యోగులకు 2019 జులై నుంచి పెండింగులో ఉన్న కరవు భత్యం

5.24శాతం మేర చెల్లించాలని రాష్ట్ర

ప్రభుత్వం నిర్ణయించింది.


 ☑️పెండింగులో

ఉన్న మూడు డీఏలలో తొలి రెండు 3.144శాతంగాను, మూడో డీఏ

5.24శాతంగా రాష్ట్ర మంత్రి మండలి

శుక్రవారం ఆమోదించింది. 


☑️మంత్రి

మండలి నిర్ణయాలను వ్యవసాయశాఖ

మంత్రి కురసాల కన్నబాబు విలేకరులకు

చెప్పారు.


☑️తొలి డీఏ అరియర్స్ 30 నెలలవి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.


☑️ 2018

జులై నుంచి ఇవ్వాల్సిన డీఏ అరియర్స్

భారం రూ.3017 కోట్లుగా పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి

జీతాలు, పెన్షన్లతో పాటు నగదు రూపంలో చెల్లిస్తామన్నారు. 


☑️ఈ డీఏ వల్ల ఏడాదికి ప్రభుత్వంపై భారం రూ.1,206.96 కోట్లు పడుతుందని చెప్పారు.2019 జవనరి నుంచి పెండింగులో ఉన్న డీఏ అమలు వల్ల కూడా ఇదే మొత్తాలు ఖర్చవుతాయని పేర్కొన్నారు.


☑️2019 జులై నుంచి అమలు చేయాల్సిన

డీఏ 5.24శాతం చొప్పున ఇవ్వాలని

నిర్ణయించినట్లు పేర్కొంటూ అరియర్స్

భారం రూ.5,028.90 కోట్లు పడుతుందన్నారు.


 ☑️ 3వ DA  వల్ల

ఏడాదికి ప్రభుత్వానికి రూ.2,011.56

కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. 


☑️మొత్తం

మూడు డీఏల అరియర్స్ భారం

రూ.11 వేల కోట్ల పై మాటే అని

కన్నబాబు చెప్పారు.

Thanks for reading The third DA was determined to be 5.24 percent

No comments:

Post a Comment