కృష్ణాష్టమి రోజు ఇంట్లో కృష్ణ పాదాలు ఎందుకు వేస్తారు? (Reason Behind Painting Krishna Padalu On Floor On The Day Of Krishna Astami)
కృష్ణాష్టమి పూజలో భాగంగా గుమ్మం దగ్గరి నుంచి.. పూజ మంటపం వరకు శ్రీ కృష్ణ పాదాలను వేస్తుంటారు. ఈ ప్రక్రియ భారతదేశమంతటా కనిపిస్తుంది. దీని కోసం ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని పాటిస్తారు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల పాద ముద్రలను కాగితంపై తీసుకుని.. దాన్ని కట్ చేస్తారు. ఇప్పుడు దీన్ని నేలపై ఉంచి చుట్టూ సుద్దతో గీసి తర్వాత సున్నంతో వేస్తారు. మరికొందరు చేత్తోనే పాద ముద్రలు వేస్తారు. ఇప్పుడైతే మార్కెట్లో పాదముద్రలు వేయడానికి వీలుగా మౌల్డ్స్ దొరుకుతున్నాయి.
అసలు ఇలా వేయడం వెనక ఉన్న అంతరార్థం ఏమిటి? నేలపై పాదముద్రలు వేసి వాటిని అలంకరించడం ద్వారా బాల కృష్ణుణ్ని ఇంట్లోకి ఆహ్వానిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లోకి సుఖసంతోషాలు ప్రవేశిస్తాయని నమ్ముతారు. అలాగే పాదాలను బయట నుంచి లోపలికి వస్తున్నట్టుగా వేస్తారు. పూజా మందిరాన్ని మన అంతరంగంగా భావిస్తే.. కృష్ణ పాదాలు మన అంతరంగాన్ని తెలుసుకొనేలా చేసే దిక్సూచిగా చెబుతారు.
శ్రీ కృష్ణ జననం (Sri Krishna Birth Secret)
శ్రీకృష్ణ లీలామృతం (Sri Krishna Leelamrutham)
శ్రీకృష్ణాష్టమి విశిష్టత (Krishna Janmashtami In Telugu – Significance)
కృష్ణాష్టమి పూజా విధానం (Pooja process)
కృష్ణాష్టమి వ్రతం విధి విధానాలు (Sri Krishnastami Vrata Importance)
శ్రీకృష్ణాష్టమి నైవేద్యాలు (Prasada Nivedana)
ఉట్టి కొట్టడం (Significance of Utti(Dahi Handi)
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ శ్రీకృష్ణ దేవాలయాలు (Famous Krishna Temples In Telugu States)
కృష్ణాష్టమి సందేశాలు (Janmashtami Quotes In Telugu)
Thanks for reading కృష్ణాష్టమి రోజు ఇంట్లో కృష్ణ పాదాలు ఎందుకు వేస్తారు? (Reason Behind Painting Krishna Padalu On Floor On The Day Of Krishna Astami)
No comments:
Post a Comment